ఏపీ హైకోర్టుకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు..!

ఏపీలోని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రాష్ట్ర హైకోర్టు( High Court )ను ఆశ్రయించారు.ఈ మేరకు ఏపీ స్పీకర్ నోటీసులను రెబెల్ ఎమ్మెల్యేలు న్యాయస్థానంలో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

 Ycp Rebel Mlas To Ap High Court..!, Vundavalli Sridevi , Anam Ramanarayana Reddy-TeluguStop.com

పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ రెబెల్ ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు హైకోర్టులో ఉండవల్లి శ్రీదేవి( Vundavalli Sridevi ), ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి( Mekapati ChandraSekhar Reddy ) మరియు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.మరోవైపు మండలి చైర్మన్ నోటీసును ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కూడా న్యాయస్థానంలో సవాల్ చేశారు.కాగా ఈ పిటిషన్లపై కోర్టులో విచారణ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube