రాజన్న సిరిసిల్ల జిల్లా:75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ( Republic Day )ఇల్లంతకుంట *ప్రెస్ క్లబ్ టి యు డబ్ల్యు జె ఐ జె యూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.అధ్యక్షులు మారుపాక అనిల్ కుమార్( Anil Kumar ) మువ్వన్నేల జాతీయ జెండాను ఏగరవేశారు.
ఈ కార్యక్రమమంలో ఎంపిపి వుట్కూరి వెంకట రమణా రెడ్డి( Vutkuri Venkata Ramana Reddy ), సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మీ బాలరాజు, ఎంపిటిసి వొగ్గునర్సయ్య యాదవ్, ప్రెస్ క్లబ్ సభ్యులు రాకం సుమన్, సాధుల నిరంజన్, ఏనుగుల మహేందర్, దయ్యాల సురేష్, పెద్దురి శ్రీనివాస్, ర్యాగటి మహేందర్, గడ్డం మహేందర్, బండారి శ్రీనివాస్, వద్దిక అనిల్, కముటం పర్శరాం, వెగ్గళం కిషన్, శ్రీనివాస్, గుండా
.






