తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం..!

తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ( MLC candidates )నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.

 Two Mla Quota Mlc Seats In Telangana Are Unanimous , Mlc Candidates, Brs , Revan-TeluguStop.com

ఈ క్రమంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రెండు నామినేషన్లే రావడంతో ఏకగ్రీవం అయ్యాయి.ఎటువంటి ఎన్నికలు లేకుండానే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మహేశ్ కుమార్ గౌడ్ , బల్మూరి వెంకట్ ( Mahesh Kumar Goud ,Balmoor Venkat )నామినేషన్లను దాఖలు చేశారు.ఎన్నిక ఏకగ్రీవం కావడంతో వారిద్దరినీ తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం ఎమ్మెల్సీలుగా ప్రకటించింది.ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం నుంచి రిటర్నింగ్ అధికారి నుంచి మహేశ్ కుమార్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ సర్టిఫికెట్లను అందుకోనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube