ఈ -కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ కు కేంద్రం నోటీసులు..!!

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్( Amazon ) కు కేంద్రం నోటీసులు జారీ చేసింది.అయోధ్య ప్రసాదం పేరుతో మోసపూరిత విక్రయాలు చేస్తోందని నోటీసుల్లో పేర్కొంది.

 Center Notices To E-commerce Giant Amazon , Amazon , Ayodhya, Ram Mandir Prasa-TeluguStop.com

అమెజాన్ లోశ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాదం( Ram Mandir prasad ), అయోధ్య రామ మందిర్ అయోధ్య ప్రసాదం మరియు ఖోయా ఖోబీ ల్డడూ విక్రయానికి ఉన్నాయి.కాగా నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు గానూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ( Central Consumer Protection Authority )వారం రోజులు గడువు ఇచ్చింది.కేంద్రం జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని సీసీపీఏ హెచ్చరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube