బీజేపీ నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లు రవి ఖండించారు.సీఎం రేవంత్ రెడ్డికి ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లలేదని మల్లు రవి తెలిపారు.తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీకి వెళ్లారని పేర్కొన్నారు.
బీజేపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని తెలిపారు.







