తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నీ ప్రారంభించిన డిఎస్పీ

సూర్యాపేట జిల్లా: జిల్లాలోని చింతలపాలెం మండల కేంద్రంలో ప్రెండ్స్ యూత్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ టోర్నమెంట్ ను కోదాడ డీఎస్పీ ప్రకాష్ జాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక దృఢత్వం కలిగిస్తాయని,నైపుణ్యతతో ఆటల్లో రాణించాలని కోరారు.

 Dsp Prakash Jadav Started Telugu State Level Cricket Tournament, Dsp Prakash Jad-TeluguStop.com

ఈ కార్యక్రమంలో చింతలపాలం ఎస్ఐ సైదిరెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మోర్తల వెంకటరెడ్డి, ప్రెండ్స్ యూత్ సభ్యులు అంబటి రాజశేఖర్రెడ్డి, ఎస్కే.బడే,వి.సంజివురెడ్డి, కె.కోటిరెడ్డి,ఎస్కే.జానిమియా,కె.ఉదయ్,జి.నరెందరెడ్డి, జి.వెంకటరెడ్డి,ఎం.సీతారెడ్డి,ఎన్.ఇంద్రారెడ్డి,ఎస్కే.జానిమియా,ఎం.వెంకటేశ్వర్లు, ఎస్కే.

గులామ్ హుస్సేన్, పి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube