బీఆర్ఎస్ నేతలను చూస్తే జాలేస్తుంది..: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ ప్రజలు మార్పును కోరుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.కాంగ్రెస్ తోనే మేలు జరుగుతుందని ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు.

 Seeing Brs Leaders Makes Me Sad..: Minister Sridhar Babu-TeluguStop.com

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తరువాత శాసనసభ సమావేశాలను ఏర్పాటుచేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కానీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశామని తెలిపారు.

రాష్ట్రంలో ఆరున్నర కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని పేర్కొన్నారు.బీఆర్ఎస్ నాయకులను చూస్తే జాలేస్తుందన్న మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలు నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై తీసుకువచ్చిన పుస్తకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసి 30 రోజులు కాకముందే ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube