కాసేపటిలో లోటస్‎పాండ్‎కు ఏపీ సీఎం జగన్..!

ఏపీ సీఎం జగన్ మరికాసేపటిలో లోటస్‎పాండ్‎కు వెళ్లనున్నారు.ఈ మేరకు లోటస్‎పాండ్‎లో ఉన్న వైఎస్ విజయమ్మను ఆయన కలవనున్నారు.

 Ap Cm Jagan To Lotus Pond Soon..!-TeluguStop.com

దాదాపు మూడేళ్ల తరువాత సీఎం జగన్ లోటస్‎పాండ్‎కు వెళ్తున్నారు.

అయితే సీఎం జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించేందుకు హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే.

బంజారాహిల్స్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సీఎం జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు.ఈ క్రమంలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మరో గంట సమయం పాటు అక్కడే ఉండనున్న సీఎం జగన్ కేసీఆర్ తో లంచ్ చేయనున్నారు.లంచ్ కార్యక్రమం తరువాత సీఎం జగన్ లోటస్‎పాండ్‎కు వెళ్లనున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube