లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు కేజ్రీవాల్ దూరం..!!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కీలక నిర్ణయం తీసుకున్నారు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో ఇవాళ విచారణ దూరంగా ఉండాలని నిర్ణయించారు.

 Kejriwal Away From Ed Probe In Liquor Scam , Arvind Kejriwal , Delhi Liquor Scam-TeluguStop.com

కేజ్రీవాల్ తాజా నిర్ణయంతోఈడీ విచారణకు( ED probe ) వెళ్తారా ? లేదా ? అన్న దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ విచారణ రావాలని ఈడీ నోటీసులు జారీ చేయగా ఇప్పటికే రెండు సార్లు విచారణకు వెళ్లలేదన్న సంగతి తెలిసిందే.

అయితే మూడోసారి వెళ్లకపోతే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే న్యాయవాదులతో ఆప్ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube