విశాఖలో గుప్తనిధుల తవ్వకాలపై పోలీసుల విచారణ

విశాఖపట్నంలో కలకలం సృష్టించిన గుప్త నిధుల తవ్వకాలపై కంచరపాలెం పోలీసుల విచారణ కొనసాగుతోంది.క్షుద్ర పూజల కోసం తవ్వకాలు జరిపారా? లేక దోష నివారణ కోసమా? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 Police Inquiry Into Unearthed Treasures In Visakhapatnam-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే తవ్వకాలు జరపడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.అయితే ఈ తవ్వకాలకు, తనకు ఎటువంటి సంబంధం లేదని రైల్వే ఉద్యోగి వెంకటేశ్వర రావు చెబుతున్నారని తెలుస్తోంది.

కాగా కంచరపాలెంలో గుప్త నిధుల పేరిట తవ్వకాలు జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.తాడిచెట్లపాలెంలోని రైల్వే క్వార్టర్స్ లో గుప్త నిధుల కోసం సుమారు 20 అడుగుల లోతు గొయ్యిని తవ్వినట్లు పోలీసులు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube