రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla District )లో శుక్రవారం రోజున నిర్వహించిన స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్ లో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో తోమ్మిదవ తరగతి చదువుకుంటున్న ఎ.ఆర్చిత షార్ట్ పుట్ మొదటి స్థానంలో నిలవడంతో పాటు , పదవ తరగతి జి.
అమూల్య లాంగ్ జంప్, 60 మీటర్స్ రన్నింగ్ లో మొదటి స్థానంలో గెలుపొందారన్నారు,ఇట్టి విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగిందని పిఈటి విజయ లక్ష్మి తెలిపారు .
ఇట్టి సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శిరీష , ఉపాధ్యాయ బృందం పిఈటి విజయ లక్ష్మి , విద్యార్థినులను అభినందించారు.