ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్

ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది.ఈ మేరకు జిల్లా కలెక్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 The Government Is Serious About The Adilabad District Rims Hospital Incident-TeluguStop.com

అనంతరం ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.అయితే రిమ్స్ ఆస్పత్రి వద్ద అర్ధరాత్రి సమయంలో మెడికోలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.

ఈ దాడిలో ఇద్దరు వైద్య విద్యార్థులు గాయపడ్డారు.దీంతో మెడికోలు ఆస్పత్రి వద్ద బైఠాయించి నిరసనకు దిగారు.

అనంతరం రిమ్స్ డైరెక్టర్ తో పాటు అసోసియేటెడ్ ప్రొఫెసర్ ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube