పొగదాడి ఘటనపై లోక్ సభ చర్యలు.. 8 మంది సస్పెండ్

పొగబాంబు దాడి ఘటనపై లోక్ సభ చర్యలకు ఉపక్రమించింది.పార్లమెంట్ భద్రతా వైఫల్యానికి కారణమైన ఎనిమిది మంది అధికారులను లోక్ సభ సెక్రటేరియట్ సస్పెండ్ చేసింది.

 Lok Sabha Actions On Smoke Attack Incident.. 8 People Suspended-TeluguStop.com

మరోవైపు ఉభయ సభల్లో విపక్ష సభ్యులు నిరసనకు దిగారు.నిన్నటి ఘటనపై మండిపడుతున్న విపక్షాలు హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

అయితే పొగదాడి ఘటనపై లోక్ సభలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు.ఈ ఘటనను అందరూ ఖండించాలన్న ఆయన భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

అదేవిధంగా పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనను విపక్షాలు రాజకీయం చేయడం సరికాదని వెల్లడించారు.విపక్షాల ఆందోళన నడుమ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube