వైద్య సిబ్బంది విధులకు సమయ పాలన పాటించాలి ఎంపిపి ఊట్కూరు వెంకటరమణారెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య అరోగ్య కేంద్ర సిబ్బంది పై ఇల్లంతకుంట ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం రోజున ఎంపిపి ఊట్కూరు వెంకటరమణారెడ్డి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించగా సిబ్బంది విధులకు సమయ పాలన పాటించకపోవడం, సిబ్బంది తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Mpp Ootkuru Venkataramana Reddy Should Follow The Time Regime For The Duties Of-TeluguStop.com

విధులకు సకాలంలో హాజరు కానట్లయితే చర్యలు తప్పవన్నారు.మెరుగైన వైద్యం కోసం అందుబాటులో వుండాలని సూచీంచారు.

ఓపి రిజిష్ట్రర్ ను పరిశీలించారు, వైద్య సిబ్బంది విధులకు సమయ పాలన పాటించాలి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube