ఏపీలో వైఎస్ఆర్ లా నేస్తం నిధులు విడుదల

ఏపీ ప్రభుత్వం యువ న్యాయవాదులకు ఆర్థిక సాయం చేస్తోన్న విషయం తెలిసిందే.ఈ మేరకు కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేందుకు గానూ మూడు సంవత్సరాల పాటు వైసీపీ సర్కార్ ఆర్థికసాయం చేస్తోంది.

 Funds Released By Ysr Law Foundation In Ap-TeluguStop.com

ఈ క్రమంలోనే వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద రెండో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 ఆర్థికసాయం అందిస్తుంది.కాగా ఈ పథకం ద్వారా సుమారు 2,807 మంది జూనియర్ లాయర్లు లబ్దిపొందుతున్నారు.ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఇప్పటివరకు 6,069 మంది న్యాయవాదులకు రూ.49.51 కోట్లు అందించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube