ఏపీలో పంటనష్టంపై అంచనా.. పరిశీలనకు ప్రత్యేక బృందాలు

ఏపీలో ఇటీవల మిగ్జామ్ తుఫానుతో భారీగా పంట నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.ఈ మేరకు పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను ప్రభుత్వం నియమించింది.

 Assessment Of Crop Damage In Ap.. Special Teams For Observation-TeluguStop.com

ఈ క్రమంలోనే కేంద్ర ప్రత్యేక బృందాలు ఇవాళ్టి నుంచి క్షేత్రస్థాయికి పరిశీలనకు వెళ్లనున్నారు.ఇందులో భాగంగానే పంటలను పరిశీలించి నష్టంపై అంచనా వేయనున్నారు.

అలాగే ఈనెల 18 నుంచి ఆర్బీకే కేంద్రాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించనున్నారు.ఈనెల 25న లబ్దిదారుల జాబితాను సిద్ధం చేస్తారు.

ఇంకా మిగిలిన వారి కోసం 31 వరకు దరఖాస్తుదారులకు అవకాశం కల్పించనున్నారు.ఈ క్రమంలో 31న తుది జాబితాను తయారు చేయనున్న అధికారుల బృందం సంక్రాంతిలోగా పంటనష్టం పరిహారాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube