ఉత్తరప్రదేశ్ బరేలీలో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది సజీవదహనం

ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు.

 Fatal Accident In Bareilly, Uttar Pradesh.. Eight People Were Burnt Alive-TeluguStop.com

పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో అదుపుతప్పిన ఓ కారు ట్రక్కును ఢీకొట్టింది.దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ట్రక్కు, కారులో మంటలు వేగంగా వ్యాపించాయి.

నైనిటాల్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.కాగా కారు టైర్ పేలడంతో అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టిందని తెలుస్తోంది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube