పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేస్తాం..: ఈటల రాజేందర్

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని బీజేపీ క్లీన్ స్విప్ చేస్తుందని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ అన్నారు.గతంతో పోల్చితే ఓటు షేరింగ్ పెరిగిందని తెలిపారు.

 We Will Make A Clean Sweep In The Parliament Elections..: Etala Rajender-TeluguStop.com

అంతేకాకుండా సుమారు 46 స్థానాల్లో డిపాజిట్లు సాధించామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు టార్గెట్ గా బీజేపీ పని చేస్తుందని స్పష్టం చేశారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ స్వీప్ చేస్తుందన్న ఈటల రాజేందర్ ఆ దిశగా తమ పార్టీలోని ప్రతి నేత, కార్యకర్త పని చేస్తున్నారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube