మైనార్టీ మహిళల ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ ఇంటింటా ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా:మైనార్టీ లకు కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఎల్లపుడూ అండగా ఉంటుందని ఇందిరమ్మ రాజ్యం లోనే మైనార్టీల బతుకులు బాగుపడ్డాయని ఈ నెల 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గారి చేతి గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ , కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu balaraju yadav ) ఆధ్వర్యంలో మైనార్టీల ఇండ్ల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు.

 Ex-mptc Door-to-door Campaign Led By Minority Women-TeluguStop.com

ఈ వి ఎం లో మూడవ నెంబర్ పై చేతి గుర్తు పై ఓటు వేసి కేకే మహేందర్ రెడ్డి( Kk Mahender Reddy ) నీ గెలిపించాలని మైనార్టీల ఓట్లను అభ్యర్థించారు.

తాను ఎంపీటీసీ గా ఉన్నప్పుడు ఖబరస్తన్ లో బోర్ వేయించడం జరిగిందని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె మైనార్టీల సమస్యలు పరిష్కరిస్తామని ఒగ్గు బాలరాజు యాదవ్ మైనార్టీలకు హామీ ఇచ్చారు.ఆయన వెంట 25 మంది మైనార్టీ మహిళలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube