చిరంజీవి, త్రిషపై పరువునష్టం దావా .. మన్సూర్ వివాదంలో కొత్త మలుపు

సినీ నటి త్రిష, మన్సూర్ అలీఖాన్ వివాదం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలో మన్సూర్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.

 Defamation Suit Against Chiranjeevi And Trisha .. New Twist In Mansoor Controver-TeluguStop.com

ఈ క్రమంలోనే త్రిషకు మెగాస్టార్ చిరంజీవి, కుష్బూ వంటి నటీనటులు మద్ధతు పలికారు.తరువాత మన్సూర్ క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

కానీ తాజాగా ఈ వ్యవహారంలో కొత్త మలుపు చోటు చేసుకుంది.తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా వక్రీకరించారని మన్సూర్ అలీఖాన్ చెబుతున్నారని తెలుస్తోంది.

తన మాటలను ఎడిట్ చేసి తాను అసభ్యంగా మాట్లాడినట్లు చూపించారన్న ఆయన త్రిష, చిరంజీవితో పాటు కుష్బూ మాటలు తనను మానసికంగా బాధించాయని పేర్కొన్నారు.ఈ క్రమంలో వారిపై తాను పరువునష్టం దావా వేస్తున్నట్లు వెల్లడించారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube