ఇవాళ కామారెడ్డిలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం..!

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.ఈ మేరకు జాతీయ నేతల పర్యటనతో ప్రచారం పీక్స్ కు చేరింది.

 Prime Minister Modi's Election Campaign In Kamareddy Today..!-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.మొత్తం మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్న మోదీ పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.

కాసేపటిలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ ముందుగా కామారెడ్డికి వెళ్లనున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో మోదీ సభ జరగనుంది.

అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి వెళ్లనున్న మోదీ అక్కడి మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు.మరోవైపు జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు యూపీ సీఎం యోగి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube