టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిందేమీ లేదు..: మంత్రి అమర్నాథ్

విశాఖపట్నంలో వైసీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతోంది.ఈ సందర్భంగా మంత్రి గుడివాడ్ అమర్నాథ్ మాట్లాడుతూ బస్సు యాత్రకు విశేషమైన ఆదరణ లభిస్తోందని తెలిపారు.

 Chandrababu Did Nothing During Tdp Regime: Minister Amarnath-TeluguStop.com

వైసీపీ చేసిన మంచిని ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి చెప్తున్నామని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.టీడీపీ హయాంలో విశాఖకు చంద్రబాబు చేసిందేమీ లేదని ఆరోపించారు.

బడుగు, బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్ అన్న మంత్రి అమర్నాథ్ సామాజిక న్యాయం సైతం జగన్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube