తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవినేని అవినాష్ రెడ్డి..

తిరుమల శ్రీవారిని దేవినేని అవినాష్ రెడ్డి దర్శించుకున్నారు.స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చినాయన ఇవాళ స్వామికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.

 Devineni Avinash Reddy Darshans Tirumala Temple, Devineni Avinash Reddy ,tirumal-TeluguStop.com

మరో సారి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని,

జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ప్రజలు స్వాగతి స్తున్నారని, సంక్షేమ పథకాలే వైసిపి ప్రభుత్వాన్ని గెలిపిస్తాయని దేవినేని అవినాష్ అన్నారు.టిటిడి అధికారులు దేవినేని అవినాష్ కు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube