మంత్రి రోజాపై వ్యాఖ్యల కేసులో విచారణ వాయిదా

వైసీపీ మంత్రి రోజాపై వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టు విచారణ వాయిదా పడింది.ఈ మేరకు టీడీపీ నేత బండారు సత్యనారాయణ అరెస్టుపై దాఖలైన హెబియస్ కార్బస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Adjournment Of Hearing In Case Of Remarks Against Minister Roja-TeluguStop.com

పిటిషన్ విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ సమర్పించేందుకు పోలీసుల తరపు న్యాయవాది కోర్టును కోరారు.దీంతో న్యాయస్థానం విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.

అయితే మంత్రి రోజాను ఉద్దేశించి టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.మంత్రి రోజాను దూషించారని వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube