ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 22వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.

 Adjournment Of Hearing On Chandrababu's Anticipatory Bail In Irr Case-TeluguStop.com

ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో ఈనెల 22 వరకు చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని ఏజీ కోర్టుకు తెలిపారు.దీంతో ఏజీ హామీని రికార్డ్ చేసిన న్యాయమూర్తి కేసు విచారణను వాయిదా వేశారు.

అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube