ఏపీలో ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదు

ఏపీలో ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదు చేసింది.ఇసుక తవ్వకాలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సీబీఐ, సీవీసీకి ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల లేఖలు రాశారు.

 Tdp's Complaint To Central Investigation Agencies On Sand Mining In Ap-TeluguStop.com

ఎంఎస్టీసీ వేదికగా ఇసుక అక్రమాలకు ఏపీ ప్రభుత్వం తెర లేపిందని టీడీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.ప్రభుత్వ పెద్దల బినామీలకు దక్కే విధంగా టెండర్లు రూపొందించారని టీడీపీ ఆరోపించింది.

ఈ నేపథ్యంలో ఏపీలోని ఇసుక దోపిడీ కోసం జరుగుతున్న టెండర్ల ప్రక్రియపై తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని సీబీఐ, సీవీసీని కోరారు.అదేవిధంగా ఇసుక అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube