మంత్రి ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన చల్మెడ

రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందగా ఆదివారం బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు, మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డిలు మంత్రి ప్రశాంత్ రెడ్డి స్వగ్రామం వేల్పూర్ కి వెళ్లి

 Chalmeda Visited Minister Prashant Reddy, Chalmeda Lakshmi Narasimha Rao,ministe-TeluguStop.com

మంజులమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ప్రశాంత్ రెడ్డిని పరామర్శించి సానుభూతి తెలిపారు.

వారి వెంట కథలాపూర్ మండల జడ్పీటిసి నాగం భూమయ్య, కథలాపూర్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గడిల గంగాప్రసాద్, మండల రైతు సమితి సభ్యులు బద్ధం మహేందర్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube