చంద్రబాబుతో లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు.ఈ మేరకు నారా లోకేశ్, బ్రాహ్మణితో పాటు టీడీపీ నేత సత్యనారాయణ రాజు కూడా చంద్రబాబును కలిశారు.

 Lokesh And Brahmani Mulakhat With Chandrababu-TeluguStop.com

ములాఖత్ లో భాగంగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు న్యాయపరమైన అంశాలపై చంద్రబాబుతో చర్చించనున్నారు.అయితే ఇవాళ టీడీపీ -జనసేన తొలి సమన్వయ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ములాఖత్ ప్రాధాన్యత సంతరించుకుంది.

దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగనున్న ములాఖత్ లో భాగంగా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానితో పాటు అరెస్టుకు నిరసనగా చేయాల్సిన పోరాటంపై చర్చించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube