ఈనెల 26 నుంచి వైసీపీ సామాజిక చైతన్య బస్సు యాత్ర

ఈనెల 26న వైసీపీ సామాజిక చైతన్య బస్సు యాత్ర ప్రారంభం కానుంది.ఈ మేరకు ఇచ్చాపురం నుంచి వైసీపీ బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

 Ycp Social Awareness Bus Yatra From 26th Of This Month-TeluguStop.com

సీఎం జగన్ పాలనలో ప్రజలకు జరిగిన మేలును బస్సు యాత్రలో వివరిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.సామాజిక సాధికారిక బస్సు యాత్రతో ప్రజలకు మరింతగా చేరువ అవుతామని చెప్పారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube