ఏపీలో అభివృద్ది అంతా కేంద్రమే చేస్తోంది..: ఎంపీ జీవీఎల్

ఏపీ రాజధాని అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.రాజధాని అంశం కోర్టులో ఉందన్న ఆయన అమరావతి రాజధానికి బీజేపీకి కట్టుబడి ఉందని తెలిపారు.

 Center Is Doing All The Development In Ap..: Mp Gvl-TeluguStop.com

అనంతరం మత్స్యకారుల పరిస్థితులపై ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ జిల్లాలో వారి స్థితిగతులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాల్లో వేసుకుంటుందని ఆరోపించారు.మత్స్య సంపద యోజన పేరుతో కేంద్రం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్న ఆయన ముందస్తు కేటాయింపుల్లో భాగంగా ఏపీకి రూ.2 వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు.ఏపీలో అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వమే చేస్తోందని తెలిపారు.

అంతేకానీ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube