ఐఆర్ఆర్ కేసులో సీఐడీ 41ఏ నోటీసులపై ఏపీ హైకోర్టులో విచారణ

మాజీ మంత్రి నారాయణకు సీఐడీ 41 ఏ నోటీసులపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది.ఈ మేరకు నోటీసులపై విచారణ చేపట్టిన ధర్మాసనం మాజీ మంత్రి నారాయణను ఇంటి వద్దే విచారించాలని పేర్కొంది.

 Investigation In Ap High Court On Cid 41a Notices In Irr Case-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో నారాయణను నెల్లూరులోని ఆయన నివాసంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.నారాయణ వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటి వద్దే విచారించాలని సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది.

మరోవైపు ఇదే కేసులో నారాయణ అల్లుడు పునీత్ విచారణకు సీఐడీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube