మేడ్చల్ పరిధిలో విషాదం..భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి

హైదరాబాద్ లోని మేడ్చల్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది.గాజులరామారం సర్కిల్ సూరారంలో భవనంపై నుంచి పడి కార్మికుడు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.

 Tragedy In Medchal Area..worker Died After Falling From The Building-TeluguStop.com

కార్మికుడు మృతితో కుటుంబ సభ్యులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మిస్తున్నారని ఆరోపించారు.

యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మాణం చేపట్టడం వలనే ప్రమాదం జరిగిందని మండిపడుతున్నారు.ఈ క్రమంలో మృతిచెందిన కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని తోటి కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube