సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదు..: కిషన్ రెడ్డి

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరిగింది.దీనికి హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు.

 Kcr Has No Moral Right To Talk About Welfare..: Kishan Reddy-TeluguStop.com

కేసీఆర్ తెలంగాణను అప్పుల పాలు చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు.

ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చలేదని మండిపడ్డారు.కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తామని చెప్పారు కానీ కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.

దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.

ఈ క్రమంలోనే బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube