బాధిత కుటుంబాలను పరమర్శించిన నాప్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బందారపు మల్లారెడ్డి, అంగూరి మల్లయ్య అనారోగ్యంతో బుధవారం మరణించారు.వారి కుటుంబ సభ్యులను నాప్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గురువారం రాత్రి పరామర్శించారు.

 Napscab Chairman Konduri Ravinder Rao Visited The Affected Families , Napscab Ch-TeluguStop.com

రవీందర్ రావు వెంట ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు పిల్లి కిషన్, అజ్జు ,గంట వెంకటేష్ గౌడ్ , ఎలగందుల గణేష్, బాబు , గోపాల్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube