మెదక్ జిల్లాలో విషాదం.. చెరువులో పడి నలుగురు మృతి

మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నలుగురు మృత్యువాత పడ్డారు.

 Tragedy In Medak District.. Four People Died After Falling Into A Pond-TeluguStop.com

మనోహరాబాద్ మండలం రంగయ్యపనిలో ఈ విషాద ఘటన జరిగింది.వెంటనే గుర్తించిన స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు.

ఈ క్రమంలోనే ముగ్గురు మహిళల మృతదేహాలను వెలికితీశారు.మరొకరి మృతదేహాం కోసం చెరువులో విస్తృతంగా గాలిస్తున్నారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube