ఏపీ అసెంబ్లీ వాయిదా.. 14 మంది ఎమ్మెల్యేలపై ఒకరోజు సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.సభా సంప్రదాయాలను టీడీపీ సభ్యులు ఉల్లంఘించారని స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు.

 Ap Assembly Adjourned.. One Day Suspension Of 14 Mlas-TeluguStop.com

ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ముగ్గురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు.టీడీపీ సభ్యులు పయ్యావుల, సత్యప్రసాద్, కోటంరెడ్డిని సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు.

అనంతరం స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టి కాగితాలు చింపివేసిన నేపథ్యంలో 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సమావేశాల నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు.అనంతరం అసెంబ్లీని మరోసారి వాయిదా వేసినట్లు ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube