పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది.టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్య వాగ్వివాదం చెలరేగింది.

 War Of Words Between Tdp And Ycp In Parliament-TeluguStop.com

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించిన ఎంపీ గల్లా జయదేవ్ ఏపీలో చట్టాలను తుంగలో తొక్కారని విమర్శించారు.ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

దీనిపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.చంద్రబాబు హయాంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం జరిగిందని ఆయన ఆరోపించారు.చంద్రబాబుది అక్రమ అరెస్ట్ కాదన్న ఆయన ఫేక్ జీవోలు ఇచ్చి రూ.371 కోట్లు గోల్ మాల్ చేశారని తెలిపారు.స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో సూత్రధారి చంద్రబాబేనని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube