తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు అయింది.ఈ మేరకు వచ్చే నెల 3 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈసీ బృందం పర్యటించనుంది.

 Central Election Commission's Visit To Telangana State-TeluguStop.com

పర్యటనలో భాగంగా రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు భేటీ కానున్నారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో అధికారులు చర్చించనున్నారు.

తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల ఎన్నికల అధికారులు మరియు ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశం కానుంది.అదేవిధంగా రాష్ట్ర సీఎస్, డీజీపీతో కూడా ఈసీ బృందం సమావేశాలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube