నీకంటే పిచ్చివాడు ఎవరైనా ఉన్నారా..?: పవన్ పై మంత్రి జోగి రమేశ్ ఫైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినా నువ్వా సీఎం జగన్ గురించి మాట్లాడేదని మండిపడ్డారు.

 Is There Anyone Madder Than You..?: Minister Jogi Ramesh Fire On Pawan-TeluguStop.com

పనికి మాలిన సన్నాసి అంటూ పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేశ్ నీకంటే పిచ్చివాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నించారు.అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం జగన్ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

పొత్తు కావాలంటే పెట్టుకో అన్న ఆయన సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తరిమి కొడతారని తెలిపారు.ఇంకోసారి నోరు అదుపుతప్పి మాట్లాడితే చమడాలు వలిచేస్తామని హెచ్చరించారు.

మానసిక స్థితి బాగాలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కల్యాణేనని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube