వైసీపీ నేతలపై ఎటువంటి కేసులు లేవు..: నారా లోకేశ్

వైసీపీ నేతలపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రజలను వేధిస్తున్న వైసీపీ నేతలపై ఎటువంటి కేసులు లేవన్న ఆయన గంజాయి స్మగ్లర్లపైన కేసులు లేవని తెలిపారు.

 There Are No Cases Against Ycp Leaders..: Nara Lokesh-TeluguStop.com

వైసీపీ నేతల వేధింపులు భరించలేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని లోకేశ్ ఆరోపించారు.అంతేకాకుండా ప్రజల తరపున పోరాటం చేస్తున్న టీడీపీ, జనసేన నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

వైసీపీ కార్యకర్తలు దాడులు చేసినా టీడీపీ కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు.పోలీసులు సైతం వైసీపీ నేతలకు మద్ధతుగా నిలుస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో వైసీపీ విధ్వంస పాలన చేస్తుందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube