విజయవాడ దుర్గమ్మ సన్నిధికి నారా భువనేశ్వరి..!

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విజయవాడలోని కనకదుర్గమ్మ సన్నిధికి వెళ్లారు.అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ చంద్రబాబును రక్షించమని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

 Nara Bhuvaneshwari In Presence Of Vijayawada Durgamma..!-TeluguStop.com

ప్రజల హక్కులు, స్వేచ్ఛ కోసమే చంద్రబాబు పోరాడుతున్నారని భువనేశ్వరి పేర్కొన్నారు.ఈ క్రమంలో చంద్రబాబుకు చేయూతగా నిలవాలని వెల్లడించారు.

చంద్రబాబు అరెస్ట్ పై ఆమె స్పందించడానికి నిరాకరించారని తెలుస్తోంది.తన బాధను అమ్మవారికి తెలుపుకునేందుకు ఆలయానికి వచ్చినట్లు భువనేశ్వరి వెల్లడించారు.

అయితే ఇవాళ ఉదయం చంద్రబాబును నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే మరో రెండు గంటల్లో చంద్రబాబు అమరావతికి చేరుకోనున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube