చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివి..: మంత్రి సీదిరి

ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు.ఈ మేరకు చంద్రబాబుకు 2024 లో రానున్న ఎన్నికలే చివరివి అని తెలిపారు.

 2024 Elections Will Be The Last For Chandrababu..: Minister Sidiri-TeluguStop.com

బోగస్ కంపెనీలు పెట్టి కోడ్ భాషలో డబ్బులు కొట్టేశారని మంత్రి సీదిరి ఆరోపించారు.చంద్రబాబు లాంటి అవినీతిపరుడు ప్రపంచంలో ఎవరూ లేరని చెప్పారు.

చంద్రబాబు ఎంత ప్రయత్నించినా మోదీ దగ్గరకు రానివ్వడం లేదన్నారు.లోకేశ్ పాదయాత్రలో వైసీపీ శ్రేణులపై దాడులు చేయిస్తున్నారని తెలిపారు.

ప్రశ్నిస్తాననే దత్తపుత్రుడు ఎక్కడున్నారన్న మంత్రి సీదిరి వారాహి యాత్ర చేసిన పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు.ఇంటికి సూట్ కేస్ వస్తేనే బస్సు ఎక్కుతారా అని ఎద్దేవా చేశారు.

జన సైనికుల కష్టాన్ని ఆశయాలను పవన్ తాకట్ట పెట్టారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube