వరుసగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వరుసగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మండల తహశీల్దార్ జయంత్ కుమార్( Jayant Kumar ) రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలంలో వరుసగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ అన్నారు.

 People Should Be Alert For Consecutive Rains , Rains, Jayant Kumar-TeluguStop.com

అవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుండి బయటకు రాకుడదని ఆయన అన్నారు.పొంగుతున్న వాగులు వంకల వద్దకు వెళ్లకూడదు అని సెల్ఫి ఫోటోలు దిగడం లాంటివి చేయకూడదని అన్నారు.

వర్షం దాటికి తడిసిన గోడలు ఉన్న ఇండ్లలో ప్రజలు ఎవరూ కూడా అట్లాంటి ఇండ్లలో నివాసం ఉండకూడదు అని ప్రజాప్రతిినిదులు అప్రమత్తంగా ఉండాలని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube