టాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి( Sri Reddy ) గురించి మనందరికీ తెలిసిందే.తరచూ ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఏదో ఒక కాంట్రవర్శిని కొని తెచ్చుకుంటూ ఉంటుంది.
సినిమాలకు అలాగే రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలలో తనదైన శైలిలో స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది.ఎప్పుడు ఏదో ఒక వివాదంతో ఎవరో ఒకరిపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలవడం శ్రీ రెడ్డికి బాగా అలవాటు అయిపోయింది.
మామూలుగా శ్రీరెడ్డిని ఎవరు పట్టించుకోరు.అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ హాట్ కామెంట్లు చేస్తూ తాను లైన్ లో ఉన్నానని నిరూపించుకుంటుంది.
కాగా శ్రీరెడ్డి ఎక్కువగా మెగా ఫ్యామిలీని( Mega family ) టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, బూతులతో రెచ్చిపోయి తిడుతూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు శ్రీరెడ్డి టాలీవుడ్ స్టార్ హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ.నిత్యామీనన్ ఇంతే ఉంటుంది.మరి సమంత( Samantha ) బాడీ పార్ట్స్ ఏవీ వావ్ అంత టెంప్ట్ అయ్యేలా ఏం ఉండవు.తమన్నాను( Tamanna ) ఆ బొడ్డు ఒకటి చూడొచ్చు ముఖం చూడలేము.
అలాగే అనుష్క సినిమాలు మానేసింది.నిజంగా రకుల్ ప్రీత్ సింగ్ను( Rakul Preet Singh ) మోగోన్ని చూస్తున్నామో ఆడదాన్ని చూస్తున్నామా అనేది మనకు తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్గా మారింది.దీంతో అది చూసిన నెటిజన్లు నిన్ను చూస్తే మనిషిని చూస్తున్నామా ఒక పశువునీ చూస్తున్నామా అనేది మాకు తెలియట్లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఆయా హీరోయిన్ ల అభిమానులు ఒక్కొక్కరు శ్రీ రెడ్డి పై బూతులతో రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు.