ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం..: ఎమ్మెల్యే మైనంపల్లి

హైదరాబాద్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తాను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు.

 Decision Based On People's Opinion..: Mla Mainampally-TeluguStop.com

మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో చేశామన్న ఎమ్మెల్యే మైనంపల్లి తనను నమ్ముకున్న వారికి అన్యాయం చేయనని తెలిపారు.ఉద్యమ సమయంలో కూడా ఎక్కడ రాజీపడలేదన్నారు.

మెదక్ ప్రజలే తనకు రాజకీయ భిక్ష పెట్టారన్న ఆయన కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.ఈ క్రమంలోనే ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగా ఉంటానని స్పష్టం చేశారు.

ప్రజల మద్ధతుతోనే విజయం సాధిస్తామన్నారు.ఈ మేరకు వారం రోజుల తరువాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube