ఏపీ హైకోర్టులో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి పిల్

టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.నడక దారిలో తిరుమల వరకు ఇనుప కంచె ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో కోరారు.

 Former Ttd Board Member Bhanuprakash Reddy Petition In Ap High Court-TeluguStop.com

పులులు, ఎలుగు బంట్లు వంటి జంతువుల బారి నుంచి భక్తులను కాపాడాలని పిటిషనర్ పిల్ లో పేర్కొన్నారు.నడక దారిలో ఇటీవల చిరుత చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలిక లక్షిత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి నష్ట పరిహారం చెల్లించేలా చూడాలని పిటిషనర్ కోర్టును కోరనున్నారు.ఈ క్రమంలో భానుప్రకాశ్ రెడ్డి పిటిషన్ సోమవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube