యువగళం ఆనాటి ఎన్టీఆర్ పర్యటనలను తలపిస్తోంది - మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు

పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు పిసి.యువగళం ఆనాటి ఎన్టీఆర్ పర్యటనలను తలపిస్తోంది.

 Prathipati Pullarao Comments On Lokesh Yuvagalam Padayatra, Prathipati Pullarao-TeluguStop.com

తరతరాలు గుర్తుండేలా లోకేశ్ యువగళం పాదయాత్ర.టిడిపి అధికారంలోకి వస్తుందనడానికి సంకేతమే యువగళం.

లోకేశ్‌కు చెప్పుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం.విజయవాడలో లోకేశ్‌ కోసం గంటల కొద్ది వేచిచూశారు.

గన్నవరం బహిరంగ సభ మరో ముందడుగు కాబోతుంది.తీవ్ర వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

విత్తిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతుల ఆందోళన.

కరవు ఛాయలు అలుముకుంటున్నా సీఎం జగన్‌లో చలనం లేదు.

వ్యవసాయశాఖపై సీఎం ఒక్క సమీక్ష చేసిన పాపాన పోలేదు.జగన్‌ ఎవరు అప్పు ఇస్తారా? అని చూడటమే తప్ప రైతులను పట్టించుకోవట్లేదు.మన రాష్ట్రానికి వ్యవసాయ మంత్రి ఉన్నాడో లేడో కూడా తెలియట్లేదు.తెలంగాణలో సమీక్ష చేసి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నారు.మన రాష్ట్రంలో కనీసం ఆ ఆలోచన కూడా చేయడం లేదు.Ycp ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ ప్రణాళిక అంటూ ఏమీలేదు.

Ycp పాలనలో ఆస్తులేమో జగన్‌కు… అప్పులేమో ప్రజలకు మిగిలాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube