పెద్దపల్లి జిల్లా మంథనిలో హాస్టల్ విద్యార్థుల ఆందోళన

పెద్దపల్లి జిల్లా మంథనిలో హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.మంథని సంక్షేమ బాలుర వసతి గృహాంలో విద్యార్థుల నిరసన కార్యక్రమం చేపట్టారు.

 Concern Of Hostel Students In Manthani, Peddapally District-TeluguStop.com

వసతి గృహాంలో తమకు పాడైపోయిన ఇడ్లీ సాంబర్ పెడుతున్నారని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అది కూడా సమయానుసారం కాకుండా ఉదయం పెట్టాల్సిన ఇడ్లీని మధ్యాహ్నం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు బాలుర వసతి గృహాంను పరిశీలించారు.విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ఘటనపై జిల్లా మంత్రి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube