విద్యుత్ ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం పిలుపు

ఏపీలోని విద్యుత్ ఉద్యోగ సంఘాలు చర్చకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు చర్చలకు ఆహ్వానించింది.

 Ap Govt Calls For Electricity Job Unions-TeluguStop.com

ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ మరియు మంత్రుల కమిటీ చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.మరోవైపు ఇప్పటికే సీఎం జగన్ తో సబ్ కమిటీ సమావేశం ముగిసింది.

ఇందులో భాగంగా విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స చర్చించారు.ఈ క్రమంలోనే విద్యుత్ జేఏసీ నేతలను చర్చలకు పిలిచామన్న మంత్రి పెద్దిరెడ్డి విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube