పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది దుర్మరణం

పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.కరాచీ నుంచి అబోటాబాద్ వెళ్తున్న హజరా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిందని తెలుస్తోంది.

 A Terrible Train Accident In Pakistan.. 20 People Died-TeluguStop.com

నవాబ్ షా ప్రాంతంలోని సర్హారీ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ప్రమాదంతో 20 మంది మృతి చెందగా 80 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని సమాచారం.

ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు.

ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో సింధ్ ప్రాంతంలో రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube